VSP: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగదాంబ జంక్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. CPI కార్యవర్గ సభ్యులు పైడ్రాజు మాట్లడుతూ.. పంచదార, నూనె, బియ్యం ధరలు భారీగా పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్నారు. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యావసర ధరలు తగ్గించాలి: సీపీఐ


