SKLM: టెక్కలి సమీపంలో ఉన్న ఐతం ఇంజినీరింగ్ కళాశాల ఫైనల్ ఇయర్ ఐటీ విభాగానికి చెందిన 8 మంది విద్యార్థులు ఏఐ ఇంజినీర్ ఇంటర్న్లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్కు చెందిన అమునిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పరిశ్రమ శిక్షణకు వీరు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు గురువారం తెలిపారు. మూడు నెలల పాటు స్టయిఫండ్తో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐ రంగంలో శిక్షణకు ఎంపిక


