GNTR: మంగళగిరిలో ఆధునిక హంగులతో నిర్మించనున్న మోడల్ రైతుబజార్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో మోడల్ రైతుబజార్ను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. రైతుబజార్లో 5.9 ఎకరాల్లో హోల్సేల్, రిటైల్ వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుబజార్కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్


