హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భర్మౌర్లోని కొడ్లా-ఉరై-ఘటోర్ రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడటంతో మార్గం పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపైకి మట్టి కొట్టుకురావడంతో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు


