జనగామ జిల్లా కేంద్రంలో DCPగా విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్ర నాయక్కు IPS హోదా లభించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్-క్యాడర్ SPలకు IPS హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాశ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రాజమహేంద్ర నాయక్కు చోటు దక్కింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జనగామ డీసీపీకి ఐపీఎస్ హోదా


