రక్షాబంధన్ వేళ ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో భారీ కల్తీ స్వీట్ల దందా వెలుగుచూసింది. బిహారీపురాలోని ఓ గోదాంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలతో తయారుచేసిన 1000 కిలోల రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. పండగ రద్దీని ఆసరా చేసుకుని ఇలాంటి కల్తీ వ్యాపారాలకు పాల్పడుతున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దుకు చర్యలు చేపట్టారు.
వార్తలు
కల్తీ దందా.. 1000 కిలోల రసగుల్లాలు సీజ్


