శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించిన ధ్రువ్ జురెల్ తన టాటూ(జై జవాన్, జై కిసాన్) వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని వెల్లడించాడు. తన తాత రైతు, తండ్రి సైనికుడు అని.. తమ మూలాలను ఎప్పటికీ మరవకూడదనే ఉద్దేశంతోనే ఆ ట్యాటూ వేయించుకున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్లో అద్భుత శతకం బాదిన జురెల్, తన ఆటతీరుతో పాటు వినూత్న సెలబ్రేషన్తో అందరినీ ఆకట్టుకున్నాడు.
క్రీడలు
ధ్రువ్ జురెల్ ఎమోషనల్ సెలబ్రేషన్


