ATP: అనంతపురం కలెక్టరేట్లో 8 లీప్ (LEAP) పాఠశాలల అభివృద్ధిపై ఎంఈవోలు, హెచ్ఎంలతో కలెక్టర్ ఓ.ఆనంద్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సూచించారు. ఆస్ట్రో ల్యాబ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక వసతులు కల్పించనున్నట్లు డీఈవో ఆయుబ్ హుస్సేన్ తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విలువలతో కూడిన విద్య అందించాలి: కలెక్టర్


