హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

ప్రకాశం: సీఎస్‌పురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకులు మస్తాన్ మాట్లాడుతూ..పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.