PLD: హరిచంద్రపురం, నకరికల్లు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ నాయకులు కలెక్టర్, నరసరావుపేట ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరారు
ఆంధ్రప్రదేశ్
‘ఎత్తిపోతల పనులు ప్రారంభించాలి’


