NTR: నందిగామ బస్టాండ్లో సోమవారం ప్రయాణికుల రద్దీ భారీగా నెలకొంది. వారాంతం ముగియడంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకోవడంతో కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ


