VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు మర్రిపాలెం వుడా లేఅవుట్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 151 మంది మహిళలు, పురుషులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానలు నచ్చి టీడీపీలో చేరినట్టు పలువురు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 151 మంది


