హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకూర్మం ఆలయం ప్రత్యేకత ఇదే..!

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మం ఆలయం అరుదైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీకూర్మనాథ స్వామి కూర్మావతారంలో దర్శనమిస్తారు. దేశంలో కూర్మావతారానికి అంకితమైన ప్రముఖ ఆలయాల్లో ఇది ఒకటి. ఆలయంలోని శిల్పకళ, పురాతన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వైకుంఠ ఏకాదశి, వార్షిక ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.