మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ ఫారెస్ట్ సెక్షన్ ఇన్చార్జ్గా పూదారి మమతను నియమిస్తూ ఎఫ్డీఓ రామ్మోహన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గతంలో ఆమె తాళ్ళపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా విధులను నిర్వహించి ఇప్పుడు బదిలీపై జన్నారంకు రానున్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. అటవీ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.
తెలంగాణ
జన్నారం ఫారెస్ట్ సెక్షన్ ఇన్ఛార్జ్గా మమత నియామకం


