హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సైపై ఆరోపణలు అవాస్తవం: డీఎస్పీ

PLD: లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను రాజీ చేసేందుకే గురవయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిచామని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎస్సై పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. గురవయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విచారణ చేపడతామని చెప్పారు.