దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ధరల తగ్గింపు లేకపోవడంతో ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. అయితే, వాణిజ్య రంగానికి ఊరటనిస్తూ ఒకే వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్ విక్రయాల పరిమితిని జులై 1 నుంచి కేంద్రం ఎత్తివేసింది. సీఎన్జీ ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు.
వార్తలు
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరం


