హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యల పరిష్కారానికి 'జనతా వారధి' కార్యక్రమం

E.G: రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని పలు సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రోడ్లు అభివృద్ధి, ప్రభుత్వ పింఛను తదితర సమస్యలపై పలు వినతులు వచ్చాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.