హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన నితిన్ నబీన్ ఏపీ టూర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నితిన్ నబీన్ ఏపీ పర్యటన ముగిసింది. గత ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ ఐదు రోజుల ఏపీ టూర్‌ను ముగించుకున్న నితిన్ నబీన్ ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు.