హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు: పోచారం

TG: MLA, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని అన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేవని, వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలకు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.