జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనల సమయంలో ఢిల్లీ పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల తీరుపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.
వార్తలు
సీజేపీ ఆందోళనలు.. విచారణకు కమిటీ


