బీహార్లోని ప్రముఖ అశోక్ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం


