NDL: ప్రజలు, రైతులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బనగానపల్లెకు చెందిన సీపీఐ, విద్యార్థి సంఘం నాయకులు సోమవారం నంద్యాలకు బయల్దేరారు. పేదల సమస్యలపై పోరాడి న్యాయం సాధిస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై సీపీఐ ఛలో కలెక్టరేట్


