రాజస్థాన్లోని నాగౌర్లో రూ.100 కోట్ల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో మాజీ నేవీ ఉద్యోగి మహావీర్ను అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో సాంకేతికత నేర్చుకుని అద్దె ఇంట్లో ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఫ్యాక్టరీ ఇది కాగా, భారీగా రసాయనాలు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్..!


