జింబాబ్వేతో రెండో టీ20లో టీమిండియా 219 పరుగులు చేసి, 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో అత్యధికంగా 52 సార్లు రెండొందలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా (29) రెండో స్థానంలో కొనసాగుతోంది.
క్రీడలు
టీమిండియా అరుదైన రికార్డు


