ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా పలు రికార్డులు సృష్టించింది. గత 12 ఏళ్లుగా ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ను వన్డేల్లో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2015 నుంచి ఇక్కడ ఆడిన 7 వన్డేల్లో ఇంగ్లండ్ ఓడిపోలేదు. చివరిగా 2014లో, మళ్లీ ఇప్పుడు గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ కంచుకోటను భారత్ బద్దలు కొట్టడం విశేషం.
క్రీడలు
ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత్


