హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్నాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ లేఖ

Advertisement

జమ్మూకశ్మీర్‌లో హిందువుల పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ భక్తులకు లేఖ రాశారు. జ్యేష్ఠ పూర్ణిమ తొలి పూజతో బాబా బర్ఫానీ దర్శన క్రమం మొదలైందని, దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది శివభక్తులకు ఈ యాత్ర ఒక అద్భుతమైన, అవిస్మరణీయమైన అనుభవమని పేర్కొంటూ భక్తులందరికీ మోదీ తన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Advertisement