చిత్తూరు నగరంలోని పంట్ట్రంపల్లి వద్ద ‘JUCART’ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటూ ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని నిర్వాహకులను కోరారు.
వార్తలు
‘JUCART’ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


