హైదరాబాద్: 28°C
వార్తలు

వీసా వినియోగదారులకు కొత్త సదుపాయం

Advertisement

భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు 'వీసా' సంస్థ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు లేని 'పేమెంట్‌ పాస్‌కీ' విధానాన్ని తెచ్చింది. ఇకపై ఫోన్ ఫింగర్‌ప్రింట్, ఫేస్‌లాక్‌తోనే సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు చేయొచ్చు. భారత్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రారంభించారు.

Advertisement

Advertisement