హైదరాబాద్: 28°C
వార్తలు

గూగుడు ఆలయ హుండీ ఆదాయం రూ.10.34 లక్షలు

Advertisement

ATP: నార్పల మండలం గూగుడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కుళ్లాయిస్వామి దేవస్థానంలో గురువారం తాత్కాలిక హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.10,34,293ల నగదు ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.శోభ, ఆలయ కమిటీ చైర్మన్ ఆర్.నాగార్జున సంయుక్తంగా ప్రకటించారు. భక్తులు స్వామివారికి తమ కానుకలను హుండీల రూపంలో సమర్పించుకున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement