బెంగళూరు శివారులోని కావేరీ క్వారీలో బండరాయి విరిగిపడి బిహార్కు చెందిన తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
వార్తలు
బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం ఫైర్
Advertisement
Advertisement
Advertisement


