బిహార్లోని బక్సర్లో గల బునియాది పాఠశాల విద్యా కేంద్రంలో 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విద్యాశాఖ నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షం వల్లే అలా జరిగిందని, పరీక్షా సామగ్రి సురక్షితంగానే ఉందని అధికారులు తెలిపారు.
వార్తలు
వర్షపు నీటిలో తేలిన పరీక్షా పత్రాలు
Advertisement
Advertisement
Advertisement


