TG: హైదరాబాద్లోని ఉప్పరపల్లి వద్ద బార్బీ క్యూలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడువు ముగిసిన పదార్థాలను, పాడైన మాంసాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి వండుతున్నట్లు, పాడైన పళ్లు, ఐస్ క్రీమ్స్, కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
వార్తలు
బార్బీ క్యూలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు
Advertisement
Advertisement
Advertisement


