BHPL: పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గురువారం DMHO డా. మధుసూదన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేద మల్టీ స్పెషాలిటీ, సాయి రత్న ఆస్పత్రులను ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ధరల పట్టికలు, రికార్డులను పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి సూచించారు.
వార్తలు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో DMHO ఆకస్మిక తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


