హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యాకు భారత్ ఇంధన సరఫరా

Advertisement

ఇప్పటి వరకు రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నా భారత్.. ఇప్పుడు అదే ఇంధనాన్ని మాస్కోకు ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలో చమురు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో అక్కడ చమురు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలును రష్యాకు అందించింది. తాజాగా మరో 70 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియంతో కూడిన నౌకలు మాస్కోకు పయనమయ్యాయి.

Advertisement

Advertisement