హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో 52 మందికి గ్రేడ్-1 PSలుగా పదోన్నతి

Advertisement

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 52 మందికి గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ కమిషనరేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఆర్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్ అనంతరం 32 మందిని కర్నూలు, నంద్యాల జిల్లాలకు కేటాయించగా, మరో 20 మందిని అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు పంపించారు.

Advertisement

Advertisement