VSP: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉప్పుగాలులు, అధిక తేమ కారణంగా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు వేగంగా దెబ్బతింటున్నాయని నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ (ఇండియా) డైరెక్టర్ డా. రాహుల్ శర్మ మాట్లాడారు. రహదారులు, వంతెనలు, ఓడరేవులు వంటి నిర్మాణాల్లో తుప్పు నిరోధక ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
వార్తలు
తుప్పు నివారణకు ప్రత్యేక చర్యలు అవసరం
Advertisement
Advertisement
Advertisement


