ASR: నడింపాలెం సచివాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గత సమావేశంలో వచ్చిన మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ-క్రాప్ నమోదు, పంటల బీమా చేయించుకోవాలని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ రైతులకు సూచించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలని టీడీపీ నేత వెంకటరమణ కోరారు. వర్షాకాలంలో దోమలు, విషజ్వరాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
వార్తలు
'విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలి'
Advertisement
Advertisement
Advertisement


