WNP: ఖిల్లా ఘణపురం (మం) కమలుద్దీన్పూర్లో బోడ్రాయి పండుగ, కోట మైసమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో బోనం కుండలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఇలాంటి సంప్రదాయ పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
వార్తలు
ఘనంగా బోడ్రాయి, మైసమ్మ ఉత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


