అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ప్రయాగ్రాజ్లో నిర్వహించిన కుంభమేళా సమయంలోనే అధిక మొత్తంలో చోరీ జరిగినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. కుంభమేళాకు వచ్చిన వారు రామమందిరికి వచ్చారని.. ఆ టైంలో ఆలయానికి భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు వచ్చాయని తెలిపారు. ఇదే అదునుగా నిందితులు కానుకల నుంచి కోట్ల రూపాయలు మాయం చేశారని పేర్కొన్నారు.
వార్తలు
కుంభమేళా సమయంలోనే భారీగా చోరీ
Advertisement
Advertisement
Advertisement


