ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచుల్లో వైభవ్ సూర్యవంశీతో వాటర్ బాటిల్స్ మోయించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందించాడు. 'వాటర్ బాటిల్స్ను అందించడం తప్పుకాదు. నేనూ చెన్నైలో బాల్బాయ్గా పనిచేశా. ధోనీ, కోహ్లీ కూడా ఆ బాధ్యతలను నిర్వర్తించినవారే. ఇదేమీ ప్లేయర్లను తక్కువ చేయడం కాదు' అని అశ్విన్ వెల్లడించాడు.
క్రీడలు
'వైభవ్తో నీళ్లు మోయించడం కించపర్చడం కాదు'
Advertisement
Advertisement
Advertisement


