హైదరాబాద్: 28°C
వార్తలు

శాంతి, సుస్థిరతకు ప్రయత్నించాలి: ప్రధాని మోదీ

Advertisement

ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిస్థితులను మోదీకి పెజెష్కియాన్ వివరించారు. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధాని స్వాగతించారు. చర్చలు, దౌత్యం ద్వారానే అన్ని వివాదాలకు పరిష్కారం లభిస్తుందనేది భారత్ వైఖరి అని తెలిపారు. ఆ రీజియన్‌లో శాంతి, సుస్థిరతకు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు.

Advertisement

Advertisement