హైదరాబాద్: 28°C
వార్తలు

పదవి విరమణ సభలో పాల్గొన్న మంత్రి ఫరూక్

Advertisement

నంద్యాల పట్టణంలో మంగళవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పర్యటించారు. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు సయ్యద్ అసదుల్లా పదవీ విరమణ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సయ్యద్ సుదీర్ఘకాలం పాటు విద్యార్థులకు ఎన్నో సేవలు అందించారని ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement