KMR: మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి మొరం వ్యాపారం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్కు సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఊర చెరువును యథేచ్ఛగా తోడి గత మూడు రోజులుగా ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు – పట్టించుకోని అధికారులు
Advertisement
Advertisement
Advertisement


