MLG: కొడిశెలకుంట సెక్టార్లోని శ్రీరాములపల్లి అంగన్వాడి కేంద్రంలో మంగళవారం స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ప్రాజెక్టు సీడీపీఓశిరీష మాట్లాడుతూ.. 3–5 ఏళ్ల చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపితే ఆటలు, పాటలు, కథలతోపాటు పౌష్టికాహారం అందుతూ శారీరక, మానసిక, భాషా వికాసం మెరుగుపడుతుందని తెలిపారు. సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ తిరుపతి తదితరులున్నారు.
వార్తలు
అంగన్వాడిలో స్కూల్ రెడీనెస్ మేళా
Advertisement
Advertisement
Advertisement


