ASR: జనసేన పార్టీ ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ పరిశీలకుడు కొణిదెల నాగబాబు మంగళవారం అరకులోయ మండం చొంపి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి, పనిదినాలు, వేతనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో మంచినీరు, నీడ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పేదలకు వరమని ఆయన పేర్కన్నారు.
వార్తలు
ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎమ్మెల్సీ
Advertisement
Advertisement
Advertisement


