హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్

Advertisement

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సిట్ విచారణలో స్పష్టం చేశారు. తిన్నూ యాదవ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడని, విషయం తెలిసిన వెంటనే తాము చర్యలు తీసుకుని అనుమానితుల అరెస్టుకు సహకరించామన్నారు. అయినప్పటికీ కానుకల నిర్వహణ వ్యవస్థపై నైతిక బాధ్యత తనదేనని చంపత్ రాయ్ అన్నారు.

Advertisement

Advertisement