VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మంగళవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
వార్తలు
వరాహలక్ష్మీ స్వామి ఆలయంలో సహస్రనామార్చన
Advertisement
Advertisement
Advertisement


