హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాలో పింఛన్ల పంపిణీకి అంతా సిద్ధం

Advertisement

ATP: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,77,367 మంది పింఛన్‌దారులకు రూ. 124.47 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. 1న పింఛన్ తీసుకొని లబ్దిదారులకు 2న అయా సచివాలయాల్లో అందజేయనున్నట్లు వివరించారు.

Advertisement

Advertisement