హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్‌ రైలు.. ఎప్పుడంటే?

Advertisement

భారత రవాణా రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలును మరో 15 నెలల్లో, అంటే 2027 ఆగస్టులో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు NHSRCL సన్నాహాలు చేస్తోంది. తొలి విడతగా గుజరాత్‌లోని వాపి-బిలిమోరా-సూరత్‌ మధ్య 98 కి.మీల మేర ఈ హైస్పీడ్ రైలు ప్రయాణించనుంది. ఇందుకోసం రెండు బుల్లెట్ రైళ్లను రైల్వేశాఖ సిద్ధం చేసింది.

Advertisement

Advertisement