హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ విషయంలో భారత్ ముందు: సీఈసీ

Advertisement

ప్రపంచంలో ఎన్నికలు జరిపే దేశాల్లో భారతదేశానికి మంచి గుర్తింపు ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్​ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్​ అన్నారు. ఎంతో పారదర్శకంగా, నిజాయితీ ఎన్నికలు జరపడంలో భారత్​ ప్రపంచ దేశాల కంటే చాలా ముందు ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ విషయంలో భారత్​కు చాలా మంచి పేరు ఉందని చెప్పారు.

Advertisement

Advertisement